నీ పిలుపే..ప్రభాత సంగీతం
నీ పిలుపే ప్రభాత సంగీతం
చిత్రం : సుబ్బారావుకి కోపం వచ్చింది (1981)
సంగీతం : చెళ్ళపిళ్ళ సత్యం
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
ఆ.. ఆ.. ఆ.. ఆ..
నీ పిలుపే..ప్రభాత సంగీతం
నీ వలపే..మధుమాసం
నీ హృదయం..రసనిలయం
ఆ ఆ ఆ .....
నీ పిలుపే..ప్రభాత సం...గీతం
నీ వలపే..మధుమాసం
నీ హృదయం..రసనిలయం
నీ హృదయం..రసనిలయం
అమృతవర్షంలా
అమృతవర్షంలా.... నాపై కురిసావురా
చిత్రం : అత్తిలి సత్తిబాబు LKG (2007)
సంగీతం : శ్రీ కృష్ణ
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : చిత్ర, హరీష్ రాఘవేంద్ర
అమృతవర్షంలా నాపై కురిసావురా..
అమృతవర్షంలా
నాపై కురిసావురా
ప్రియుడై పిలిచావురా
నిజమై నిలిచావురా
అమృతవర్షిణిలా
నన్నే కలిశావులే
మెరుపై మెరిసావులే
వలపై కురిసావులే
చిగురాకు చిలక
చిగురాకు చిలక పలికే
ముద్దుల మొగుడు (1997)
కోటి
వేటూరి
బాలు, చిత్ర
చిగురాకు చిలక పలికే ఇటు రమ్మని అది ఇమ్మని
ప్రియ గోరువంక అడిగే ఎటురమ్మని ఏదిమ్మని
సగమై జరిగే సంసారం
జతగా గడిపే జాగారం
పరువపు పరిమళ మల్లుకున్నదిలే
మల్లెల తీగల
మల్లెల తీగల
భలే మావయ్య (1994)
రాజ్-కోటి
బాలు, చిత్ర
పల్లవి:
మల్లెల తీగల ప్రేమ సితార మన్మథరాగంలో
ఇద్దరి కన్నుల అల్లరి చేసిన సంధ్యారాగంలో
కాముడి వీణలు కానడ పాడిన కౌగిళ్ళలో
ముద్దుకు ముద్దుగ మద్దెలు మ్రోగిన సందిళ్ళలో
వారెవా జోరు హై జోరులో ప్యార్ హై
మల్లెల తీగల ప్రేమ సితార మన్మథరాగంలో
చుక్కలూరి చందమామ ...
చుక్కలూరి చందమామ
చిత్రం: జాబిలమ్మ పెళ్లి (1996)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, చిత్ర
ఓహొ హో హో చుక్కలూరి చందమామ
ఓహొ హో హో... సిగ్గులూరి సంధ్యభామ
ముద్ధిస్తావా... మురిపిస్తావా...
లాలిస్తాలే... పాలిస్తాలే
మాటిచ్చి మరువకుమా...
కలగా వచ్చినావు....
కలగా వచ్చినావు
పోకిరీరాజా (1995)
రాజ్-కోటి
చిత్ర, బాలు
సిరివెన్నెల
కలగా వచ్చినావు గిలిగింతలు తెచ్చినావు
వహ్వా నచ్చినావు తహతహ కలిగించినావు
మదనా ఓ నా మదన మదన మదనా
కలగా వచ్చినావు మిలమిలమిల మెరిసినావు
యమగా రెచ్చినావు జలజలజల కురిసినావు
లలనా ఓ హూ లలన లలన లలనా
అందొచ్చిన అందాలను వదిలేయకు
పొంగొచ్చిన గంగల్లే అల్లేయకూ
సరదా పడవా
చెబితే వినవా
మరీ అలా బెట్టెందుకు
కలగా వచ్చినావు మిలమిలమిల మెరిసినావు
లలనా ఓ హూ లలన లలన లలనా
మొదటి మోజులు రేగే వేళకి
మొదటి మోజులు
హలో అల్లుడు (1994)
బాలు, చిత్ర
రాజ్-కోటి
మొదటి మోజులు
రేగే వేళకి ప్రేమిస్తే ఏమిస్తావ్?
నీతోనే జీవిస్తా...
విరహ జాబిలి
వేగే వేళకి వాటేస్తే ఏం జేస్తావ్?
సోకుల్లో చోటిస్తా
చిత్తైపోతున్నా
నీకు మత్తెక్కిస్తున్నా
ముంగిట్లో ముద్దూ
ముచ్చట్లాడిస్తుంటే ఓడిస్తుంటే
ఎంతో హాయీ
మొదటి మోజులు
రేగే వేళకి ప్రేమిస్తే ఏమిస్తావ్?
నీతోనే జీవిస్తా...
చరణం 1 :
ఈదురుగాలి ఈడుగ మారి
చేసెనులే గోలలు నీలో
ఈ దొరగారి
తొందర చూసి
రేగెనులే ఈలలు నాలో
మల్లీ జాజీ మధువే
నీ అందాలే చిలికె సుమా
విచ్చే మొగ్గ గిల్లు
గుచ్చే తేనే ముల్లు
వేడెక్కించి ఒళ్ళు
ఢీడిక్కాడి వెళ్ళు
కోరే కన్ను కొట్టేకన్ను
కోలాటంలో
మొదటి మోజులు
రేగే వేళకి ప్రేమిస్తే ఏమిస్తావ్?
నీతోనే జీవిస్తా
చరణం 2 :
వెచ్చని తోడు
మచ్చిక గూడు
జాబిలితో రాతిరి గోల
తెల్లని చీర
వెన్నెల డేర
కౌగిలిలో కమ్మని లీల
కొత్తందాలే ఒలికే
మొత్తం నీకై దాచుకుని
సింగారంలో తడిసి
సిగ్గంటిస్తే తుడిచి
రూపాలెన్నో కలిసి
దీపంలాగా మెరిసి
రూపూ రేఖా రాజీ లేకా
అందే వేళా
మొదటి మోజులు
రేగే వేళకి ప్రేమిస్తే ఏమిస్తావ్?
నీతోనే జీవిస్తా...
విరహ జాబిలి
వేగే వేళకి వాటేస్తే ఏం జేస్తావ్?
సోకుల్లో చోటిస్తా
చిత్తైపోతున్నా
నీకు మత్తెక్కిస్తున్నా
ముంగిట్లో ముద్దూ
ముచ్చట్లాడిస్తుంటే ఓడిస్తుంటే
ఎంతో హాయీ
చింతామణి-హెచ్.ఎమ్.వి క్యాసెట్టు మొదటిభాగం
"చింతామణి" తెలుగు నాట బహు ప్రసిద్ధి చెందిన నాటకం.
20వ శతాబ్దంలో మూడవ దశకంలోని సామాజిక సమస్యల ఆధారంగా అప్పటి కవి కాళ్లకూరి నారాయణరావు రచించిన చింతామణి నాటకం ఊరూరా నేటికీ ప్రదర్శితమవుతూనే ఉంది.
ఇది వేశ్యావృత్తి దురాచారాన్ని ఖండించే నాటకం.ఎన్నో ప్రదర్శనలకు నోచుకొని రచయితను లబ్ద ప్రతిష్టుడ్ని చేసిన నాటకమిది. రక్తికట్టడానికి నాటక పాత్రధారులు అసలు నాటకానికి భిన్నంగా ఎన్నో ప్రక్షిప్తాలను జోడించి హాస్యం కురిపించి కొన్ని వర్గాలను కించపరచకపోలేదు. కానీ, అసలు కవి హృదయం కాదది. మూలనాటకంలోని సంస్కరణాభిలాష, సాంఘిక చైతన్యం ఈనాడు చదివితే రచయిత గొప్పదనం, నాటకం విశిష్టత తేటతెల్లమవుతుంది.
ప్రధాన పాత్రలు:-
చింతామణి
బిల్వమంగళుడు
సుబ్బిశెట్టి
భవానీ శంకరం
శ్రీహరి
చిత్ర
నాటక కథ:
గాత్రధారులు: వి.వి.స్వామి, చీరాల సుబ్బయ్య, లతా లక్ష్మి ముఖ్యులు.
చింతామణి:-
"కృష్ణా... ఆ..ఆ..ఆ..
రార మా ఇంటికి... కృష్ణయ్యా
రార మా ఇంటికి... కృష్ణయ్యా
రావోయి మా ఇంటికి... కృష్ణయ్యా
రావోయి మా ఇంటికి.."
20వ శతాబ్దంలో మూడవ దశకంలోని సామాజిక సమస్యల ఆధారంగా అప్పటి కవి కాళ్లకూరి నారాయణరావు రచించిన చింతామణి నాటకం ఊరూరా నేటికీ ప్రదర్శితమవుతూనే ఉంది.
ఇది వేశ్యావృత్తి దురాచారాన్ని ఖండించే నాటకం.ఎన్నో ప్రదర్శనలకు నోచుకొని రచయితను లబ్ద ప్రతిష్టుడ్ని చేసిన నాటకమిది. రక్తికట్టడానికి నాటక పాత్రధారులు అసలు నాటకానికి భిన్నంగా ఎన్నో ప్రక్షిప్తాలను జోడించి హాస్యం కురిపించి కొన్ని వర్గాలను కించపరచకపోలేదు. కానీ, అసలు కవి హృదయం కాదది. మూలనాటకంలోని సంస్కరణాభిలాష, సాంఘిక చైతన్యం ఈనాడు చదివితే రచయిత గొప్పదనం, నాటకం విశిష్టత తేటతెల్లమవుతుంది.
ప్రధాన పాత్రలు:-
చింతామణి
బిల్వమంగళుడు
సుబ్బిశెట్టి
భవానీ శంకరం
శ్రీహరి
చిత్ర
నాటక కథ:
చింతామణి ఒక వేశ్య. ఆమె తల్లి శ్రీ హరి,చెల్లి చిత్ర. భవానీ శంకరుడనే నియోగ బ్రాహ్మణుడు, సుబ్బిశెట్టి అనే వ్యాపారి ఆమె ప్రధాన విటులు.ఆమె వారి ఆస్తి నంతా అపహరిస్తుంది. భవానీ శంకరం ద్వారా చింతామణి...అతని స్నేహితుడు, ధనవంతుడు, శీలవంతుడు, విద్యావంతుడు అయిన బిల్వమంగళుని ఆకర్షిస్తుంది. బిల్వమంగళుడు, ఆమె వలలో పడి భార్యను, వార్ధక్యంతో అనారోగ్యం పాలైన తండ్రిని కూడా నిర్లక్ష్యం చేస్తాడు. ఒక రోజు బాగా వర్షం పడుతున్న వేళ బిల్వమంగళుడు అర్ధరాత్రి నీటిలో తేలివచ్చినదనుకున్న ఒక దుంగ ఆధారంతో వాగు దాటి చింతామణి గృహం చేరుకొని తలుపులు వేసి ఉంటే గోడమీద వ్రేలాడుతున్న తాడు సాయంతో ఇంట్లో ప్రవేశిస్తాడు. దీపం తెచ్చి చూస్తే అది తాడు కాదు పాము. అదే విధంగా వాగు దాటడానికి సహకరిచింది దుంగ కాదు బిల్వమంగళుని భార్య రాధ శవం. భర్త వాగు దాటడానికి పడవని పిలిచే ప్రయత్నంలో వాగులో పడి మరణిస్తుంది రాధ. బిల్వమంగళునికి తనపై ఉన్న వ్యామోహానికి విస్తుపోతుంది చింతామణి. బిల్వమంగళునిలో పరివర్తన వస్తుంది. ఆ రాత్రి చింతామణికి శ్రీకృష్ణుడు కనబడతాడు. దానితో ఆమెలో వైరాగ్యం కలిగి సన్యసిస్తుంది.బిల్వమంగళుడు కూడా సోమదేవ మహర్షి పిలుపువల్ల ప్రభావితుడై ఆశ్రమ స్వీకారం చేసి అనంతర కాలంలో లీలాశుక యోగీంద్రుడుగా మారి శ్రీ కృష్ణ కర్ణామృతం అనే సంస్కృత గ్రంథాన్ని రాస్తాడు.
చింతామణి నాటకం డైలాగులు హెచ్.ఎమ్.వి వాళ్ళు రెండు క్యాసెట్ల రూపంలో తెచ్చారు. అది కాళ్ళకూరి నారాయణరావు గారు తొలుత వ్రాసిన నాటకాన్ని చాలా మార్చి ఇంకా లోతుగా జనబాహుళ్యం లోకి వెళ్ళగలిగేలా చేశారు. ఇందులోని డైలాగులు మొత్తం గుంటూరు, ప్రకాశం జిల్లాల మాండలికంలో జరుగుతుంది. ఈ కథ సర్వకాలాలందును, సర్వ వ్యవస్థలలోనూ నిబిడీకృతమయిన ఒక వ్యసనం గూర్చిన ప్రస్తావన. కథావిషయం, వాక్యప్రసంగం దాదాపు కాలాతీతం. అందుకే ఈ నాటకం చిరస్థాయిగా నిలిచింది.
గాత్రధారులు: వి.వి.స్వామి, చీరాల సుబ్బయ్య, లతా లక్ష్మి ముఖ్యులు.
చింతామణి:-
"కృష్ణా... ఆ..ఆ..ఆ..
రార మా ఇంటికి... కృష్ణయ్యా
రార మా ఇంటికి... కృష్ణయ్యా
రావోయి మా ఇంటికి... కృష్ణయ్యా
రావోయి మా ఇంటికి.."
చింతామణి-హెచ్.ఎమ్.వి క్యాసెట్టు రెండవ భాగం
శ్రీహరి:-
"అమ్మా...! బిల్వమంగళమూర్తి గారొచ్చేసారమ్మా...
దయచేయండి బాబూ దయచేయండి...కూర్చోండి.
అమ్మాయికి తగని సిగ్గూ....!
అమ్మా మనకెందుకమ్మా సిగ్గు...?
ఎడ మధ్యాన ఆడది కనబడితే ఎనుబోతుల్లాగా ఎమ్మటబడే
మగోళ్ళకే సిగ్గులేదే......మనకెందుకమ్మా సిగ్గు?"
చింతామణి:-
"సగమగనిసా... సనిదమగనిసా..."
శ్రీహరి:-
"అమ్మాయి సంగీతం సాధన చేస్తుంది."
బిల్వమంగళ:-
"ఆ ..."
చింతామణి:-
"సామజవరగమనా.... సామజవరగమనా
సాధుహృత్ సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత
సామజవరగమనా... ఆ..."
నీకు నాకు మధ్య ఏదో ఉందే...
నీకు నాకు మధ్య
చిత్రం: దళపతి (2017)
సంగీతం: వినోద్ యాజమాన్య
రచన: భాస్కరభట్ల
గానం: శ్రేయాఘోషాల్, వినోద్ యాజమాన్య
నీకు నాకు మధ్య ఏదో ఉందే
ఏదో ఉందే...
కళ్ళతోనె నిన్ను చెప్పేయ్ మందే
చెప్పేయ్ మందే...
పెదవులే నీ పేరే పలికెనే మంత్రంలా.
ఎద లయే నీకోసం పరుగాపదేలా...?
అడిగా అడిగా ఒక మనసుతొ️ కలవమనీ...
త్వరగా త్వరగా నా దగ్గర చేరమనీ...
జతగా జతగా అడుగులనే వేయమనీ...
శృతిగా జతిగ కడదాకా సాగమనీ...
నీకు నాకు మధ్య ఏదో ఉందే
ఏదో ఉందే...
కళ్ళతోనె నిన్ను చెప్పేయ్ మందే
చెప్పేయ్ మందే...
Subscribe to:
Comments (Atom)