Showing posts with label జి. కె. మూర్తి. Show all posts
Showing posts with label జి. కె. మూర్తి. Show all posts

ఎవరో ఎవరో ఎవరో

నవ మోహిని (1984)
గానం: సుశీల 
సంగీతం: పార్థసారథి
రచన: జి. కె. మూర్తి

పల్లవి : 

ఎవరో ఎవరో ఎవరో 
నను చేరేవారెవరో 
ఎవరో ఎవరో ఎవరో 
ఎవరో ఎవరో ఎవరో
నను చేరేవారెవరో 
ఎవరో ఎవరో ఎవరో 

ఈ తీయని రేయి


ఈ తీయని రేయి
చిత్రం: చిట్టితల్లి (1972)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
గీతరచన: జి. కె. మూర్తి
గానం: బాలు, జిక్కి

ఈ తీయని రేయి తెలవారుటె మానీ
ఇలా నిలిచి కవ్వించనీ
ఈ తీయని రేయి తెలవారుటె మానీ
ఇలా నిలిచి కవ్వించనీ