Showing posts with label మనుషులు-మమతలు (1965). Show all posts
Showing posts with label మనుషులు-మమతలు (1965). Show all posts

వెన్నెలలో మల్లియలు


వెన్నెలలో మల్లియలు
మనుషులు-మమతలు (1965)
సంగీతం: టి.చలపతిరావు
రచన: దాశరథి
గానం: సుశీల

పల్లవి::

వెన్నెలలో మల్లియలు..
మల్లెలలో ఘుమఘుమలు
వెన్నెలలో మల్లియలు..
మల్లెలలో ఘుమఘుమలు
ఘుమఘుమలో..గుసగుసలు
ఏవేవో కోరికలు..ఏవేవో కోరికలు

కన్నుమూసింది లేదు


కన్నుమూసింది లేదు
సంగీతం::టి.చలపతిరావు
మనుషులు-మమతలు (1965)
రచన::దాశరథి
గానం::సుశీల

పల్లవి::

కన్నుమూసింది లేదు
నిన్ను మరచింది లేదు..నీ తోడూ
కన్నుమూసింది లేదు
నిన్ను మరచింది లేదు..నీతోడూ 
ఓ..ప్రియతమా....